శాసనసభ: కాంగ్రెస్‌ నేతలకు సీఎం కేసీఆర్‌ క్లాస్‌!
సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రజల నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారో సమీక్షించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ప్రతి ఎన్నికల్లో ఓటమి చవిచూస్తున్న కాంగ్రెస్‌ నేతలు.. ఎందుకు విఫలమవుతున్నామో తెలుసుకోవాల్సింది పోయి.. మూస ధోరణిలో తమపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎ…
ఢిల్లీ పోలీస్‌ చీఫ్‌గా ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవ
సాక్షి, న్యూఢిల్లీ  : ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌గా ఐపీఎస్‌ అధికారి ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ అమూల్య పట్నాయక్‌ శనివారం పదవీవిరమణ చేయనున్నారు. ఈశాన్య  ఢిల్లీ లో చెలరేగిన ఘర్షణలను అదుపు చేయడంలో అమూల్య విఫలమయ్యారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఆర్‌…
మక్తల్‌లో రభస..
మక్తల్‌లో చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్ల ఎంపిక ప్రక్రియలో బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య తలెత్తిన వివాదం తారాస్థాయికి చేరుకుంది. పట్టణంలో మొత్తం 16 వార్డులు ఉంటే.. టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌ రెండు, ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఒకరు గెలిచారు. పుర పీఠంపై పాగాకు వ్యూహం రచించిన…
కొల్లాపూర్‌లో ‘గులాబీ’ని గెలిపించారు..
రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారిన కొల్లాపూర్‌ ‘పుర’పోరు కథ సుఖాంతమైంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయులు 9 మంది గెలుపొందగా.. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున బరిలో దిగిన జూపల్లి వర్గీయులు 11 మంది విజయం సాధించారు. దీంతో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పుర పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఏర్పడిం…
ఏడు పురపాలికల్లో ఫలించిన టీఆర్‌ఎస్‌ వ్యూహాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు జరిగిన 17 మున్సిపాలిటీల్లో కేవలం 8 స్థానాల్లోనే స్పష్టమైన మెజార్టీ సాధించిన టీఆర్‌ఎస్‌ మిగతా పీఠాలను సైతం కైవసం చేసుకునేలా వ్యూహాలు రచించింది. ఈ క్రమంలో మెజార్టీ సాధించని భూ…
**ప్రతి షాప్ లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి**
** ప్రతి షాపుల్లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి** నందిగామ డిఎస్పీ జివి రమణ మూర్తి... నందిగామ రూరల్ సర్కిల్ కార్యాలయం నందు కంచికచర్ల పట్టణంలోని పలు దుకాణాల యజమానులతో పాటు విలేకరుల సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది... ఈ సందర్భంగా నందిగామ డిఎస్పీ జివి రమణ మూర్తి మాట్లాడుతూ ప్రతి షాపు  లోపల…